ప్రధాన మంత్రి కార్యాలయం

నారీ శక్తి కివందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


‘నారీశక్తి వందన్ అధినియమ్’ ద్వారా లభించిన శక్తి అమృతకాలం యొక్క సంకల్పాలకు మరింత ఎక్కువ బలాన్ని ఇవ్వనుంది అని ప్రధాన మంత్రి అన్నారు

Posted On: 26 SEP 2023 12:25PM by PIB Hyderabad

నారీ శక్తి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వందనాన్ని ఆచరించారు. బాబా విశ్వనాథుని నిలయం అయినటువంటి కాశీ నగరం లో ఎక్కడికి తాను వెళ్ళినప్పటికీ కూడాను మాతృమూర్తులు, సోదరీమణులు మరియు కుమార్తెల లో వెల్లువెత్తుతున్నటువంటి ఉత్సాహాన్ని చూసి తాను ఉప్పొంగిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ వారి లో ఎటువంటి ఉత్సాహాన్ని నింపివేసింది అంటే అది అమృత కాలం యొక్క సంకల్పాను మరింత అధికం గా బలపరచేది గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో తన అభిప్రాయాన్ని వ్రాస్తూ, అందులో -

‘‘నారీ శక్తి కి వందనం.

బాబా విశ్వనాథుని నగరం లో ఈ రోజు న నేను వెళ్ళిన ప్రతి చోటు లోనూ అక్కడి మాతృమూర్తుల లో, సోదరీమణుల లో మరియు పుత్రికల లో ఏ విధమైనటువంటి ఉత్సాహం కనుపించిందో, అది నన్ను ఉప్పొంగిపోయేటట్లుగా చేసింది. నారీ శక్తి వందన్ అధినియమ్ మన ఈ యొక్క కుటుంబ సభ్యుల లో ఏ విధమైన శక్తి ని నింపింది అంటే అది అమృతకాలం యొక్క సంకల్పాల ను మరింత గా బలపరచేది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1960782) Visitor Counter : 110