ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాకప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెలిచినందుకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 17 SEP 2023 9:10PM by PIB Hyderabad

ఏశియా కప్ ను భారతదేశం క్రికెట్ జట్టు గెల్చుకొన్న సందర్భం లో టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఎక్స్ లో ప్రధానమంత్రి ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘టీమ్ ఇండియా బాగా ఆడింది. ఏశియా కప్ ను గెలిచినందుకు ఇవే అబినందన లు. మన క్రీడాకారులు ఈ ఆటల పోటీ ఆసాంతం ప్రశంసాయోగ్యమైన నేర్పు ను కనబరిచారు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS



(Release ID: 1958367) Visitor Counter : 147