ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోని భరత్ పుర్ లో రోడ్డు దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందిఅని ప్రకటించారు

प्रविष्टि तिथि: 13 SEP 2023 1:31PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని భరత్ పుర్ లో ఒక రోడ్డు దుర్ఘటన జరిగి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిది (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని భరత్ పుర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. గుజరాత్ నుండి ధార్మిక యాత్ర కు వెళ్ళిన భక్తులు ఈ దుర్ఘటన లో వారి ప్రాణాల ను కోల్పోయారు, వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. దీనితో పాటు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారందరు త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను.’’

‘‘భరత్ పుర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలియ జేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.

 

***

DS/TS

 


(रिलीज़ आईडी: 1956897) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam