ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాని కి చెందిన ఒకటో సోలర్ మిశన్ ‘ఆదిత్య-ఎల్1’ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు ఇస్ రో యొక్క శాస్త్రవేత్తల కు మరియు ఇంజినీర్ లకుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 SEP 2023 2:40PM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన ఒకటో సోలర్ మిశన్ ఆదిత్య-ఎల్1 ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు ఇస్ రో యొక్క శాస్త్రవేత్తల కు మరియు ఇంజినీర్ లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
చంద్రయాన్-3 యొక్క సాఫల్యం అనంతరం, భారతదేశం తన అంతరిక్ష యాత్ర ను కొనసాగిస్తున్నది. భారతదేశం యొక్క ప్రథమ సోలర్ మిశన్ అయినటువంటి ఆదిత్య- ఎల్1 ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు గాను @isro లో మన శాస్త్రవేత్తల కు మరియు ఇంజినీర్ లకు ఇవే అభినందన లు. యావత్తు మానవ జాతి యొక్క సంక్షేమం కోసం విశ్వాన్ని మరింత మెరుగైన రీతి లో అర్థం చేసుకోవడాన్ని విస్తరించే క్రమం లో విజ్ఞానశాస్త్రం పరంగా మన ప్రయాస లు అలుపెరుగక కొనసాగుతూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1954771)
आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam