ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
మేజర్ శ్రీ ధ్యాన్ చంద్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 AUG 2023 8:54AM by PIB Hyderabad
జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
మేజర్ శ్రీ ధ్యాన్ చంద్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సైతం సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జాతీయ క్రీడల దినం సందర్భం లో, క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు అందరి కి నా అభినందన లు. దేశాని కి వారు అందించినటువంటి తోడ్పాటుల ను చూసుకొని భారతదేశం గర్విస్తున్నది. మేజర్ ధ్యాన్ చంద్ గారి కి ఆయన జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
********
DS/ST
(रिलीज़ आईडी: 1953283)
आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam