ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రికిసాన్ సమృద్ధి కేంద్రాలు ఆర్థిక వ్యవస్థ ను మరియు రైతుల సంక్షేమాన్ని శక్తివంతం గామలచడం లో గేమ్ చేంజర్ గా ఉంటున్నాయి: ప్రధాన మంత్రి
Posted On:
14 AUG 2023 8:44PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎమ్ కెఎస్ కె స్) యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
రసాయనాలు మరియు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం రీట్వీట్ చేస్తూ -
‘‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతుల కు శక్తి ని ఇచ్చే మరియు దేశ ఆర్థిక వ్యవస్థ కు ఊతం గా నిలవడం లో గేమ్ చేంజర్ గా నిరూపణ అవుతున్నాయి అని కేంద్ర మంత్రి శ్రీ @mansukhmandviya వ్రాశారు.’’ అంటూ ఒక ట్వీట్ లో తెలిపింది.
********
DS/ST
(Release ID: 1949785)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam