ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 04 AUG 2023 2:00PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్ విందర్ సింహ్ సుక్ఖూ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @SukhuSukhvinder ప్ర‌ధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.

@CMOFFICEHP” అని తెలిపింది.

 



(Release ID: 1946303) Visitor Counter : 66