ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర లోనిపుణె లో దగ్ డూశేఠ్ మందిరం లో దర్శనం మరియు పూజలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 01 AUG 2023 3:16PM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని పుణె లో దగ్ డూశేఠ్ మందిరం ఈ రోజు న దర్శనం మరియు పూజలలో లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పుణె లో గల శ్రీమంత్ దగ్ డూశేఠ్ హల్ వాయి గణపతి మందిరం లో జరిగిన ప్రార్థన కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో ధన్యుడి ని అయినట్లు భావించాను. 🙏🏼’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS



(Release ID: 1944655) Visitor Counter : 115