ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బంగాల్ విధానసభఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 JUL 2023 2:23PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ విధాన సభ ఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పశ్చిమ బంగాల్ విధాన సభ ఎమ్మెల్యే శ్రీ బిష్ణు పద రే గారి అకాలిక మరణం తో కలత చెందాను. ఆయన కఠోరంగా శ్రమించినటువంటి ఒక శాసనసభ్యుడు; ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చేందుకు అనేక ప్రయాసల కు నడుం కట్టారు; @BJP4Bengal బలోపేతానికి కూడ ఆయన పాటుపడ్డారు. ఆయన కుటుంబానికి మరియు ఆయన సమర్ధకులకు ఇదే సంతాపం. ఓమ్ శాంతి. అని పేర్కొన్నారు.

পশ্চিমবঙ্গ বিধানসভার সদস্য শ্রী বিষ্ণুপদ রায়-জীর অকালপ্রয়াণে ব্যথিত।তিনি ছিলেন কঠোর পরিশ্রমী এক বিধায়ক , যিনি জনগণের আশা-আকাঙ্ক্ষা পূরণে অসংখ্য প্রয়াস চালিয়ে গিয়েছেন। তিনি @BJP4Bengal কে শক্তিশালী করে তুলতেও উল্লেখযোগ্য প্রচেষ্টা করেছিলেন।তাঁর পরিবার এবং অনুরাগীদের জানাই সমবেদনা। ওঁ শান্তি ।

 



(Release ID: 1942497) Visitor Counter : 96