ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి.

Posted On: 23 JUL 2023 9:39AM by PIB Hyderabad

 

, స్వాతంత్య్ర సమరయోధుడు, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  ఒక ట్వీట్  చేస్తూ,
“ దేశ ముద్దుబిడ్డ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు కోటి, కోటి వందనాలు. మాతృభూమి రక్షణకు ఆయన చేసిన త్యాగం దేశప్రజలకు ఎప్పటికీ  స్ఫూర్తిదాయకం.” అని పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1941882) Visitor Counter : 147