ప్రధాన మంత్రి కార్యాలయం

ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ శిప్ 2023 ను గెలిచినందుకుభారతీయ ఫుట్ బాల్ జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 JUL 2023 1:00PM by PIB Hyderabad

ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ శిప్ 2023 ను గెలిచినందుకు భారతీయ ఫుట్ బాల్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం మరొక్క మారు విజేత గా నిలచింది. ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ శిప్ 2023 లో బ్లూ టైగర్స్ సర్వోచ్చ స్థానాన్ని చేజిక్కించుకొన్నారు. మన క్రీడాకారుల కు ఇవే అభినందన లు. ఈ క్రీడాకారుల దృఢ సంకల్పం మరియు పట్టుదల తో నిండినటువంటి భారతదేశ జట్టు యొక్క అసాధారణమైనటువంటి యాత్ర వర్థమాన క్రీడాకారుల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1937544) Visitor Counter : 152