ప్రధాన మంత్రి కార్యాలయం

హూల్ దివస్ సందర్భం లో ఆదివాసీ సమాజం యొక్క అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 30 JUN 2023 4:31PM by PIB Hyderabad

హూల్ దివస్ సందర్భం లో ఆదివాసీ సమాజం యొక్క అమరవీరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.



ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ ‘హూల్ దివస్’ సందర్భం లో మన ఆదివాసీ సమాజం లోని వీరుల కు మరియు వీరాంగనాల కు వందన శతాలు. ఈ ప్రత్యేక సందర్భం మనకు అన్యాయాని కి వ్యతిరేకం గా సిద్ధో కాన్హు, చాంద్-భైరవ్ మరియు ఫోలో-జ్ఞానో లతో పాటు అనేక ఇతర పరాక్రమశాలుర యొక్క శౌర్యాన్ని మరియు సాహసాల ను గుర్తు కు తీసుకు వస్తుంది. వారి యొక్క పోరాట గాథ దేశ ప్రజల కు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 



***


DS/TS



(Release ID: 1936461) Visitor Counter : 186