ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రజబ్ తైయబ్ అర్దోగాన్ తుర్కియే అధ్యక్షుని గా మరో మారు ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 MAY 2023 9:31AM by PIB Hyderabad

తుర్కియే అధ్యక్షుని గా శ్రీ రజబ్ తైయబ్ అర్దోగాన్ తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘తుర్కియే అధ్యక్షుని గా తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో శ్రీ @RTErdogan మీకు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రపంచ అంశాల విషయం లో సహకారం రాబోయే కాలం లో వృద్ధి చెందుతూ ఉంటుందన్న నమ్మకం నాకుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1928056) आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam