ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్ వార్ లో క్రొత్త గా నిర్మించినవిమాన వాహక పలకల వంతెన వద్ద మొట్ట మొదటి సారిగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్ధారితస్థానం లో విజయవంతం గా నిలచినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2023 6:54PM by PIB Hyderabad

కార్ వార్ లో క్రొత్త గా నిర్మించిన విమాన వాహక పలక ల వంతెన వద్ద మొట్ట మొదటి సారి గా ఐఎన్ఎస్ విక్రాంత్ తనకు కేటాయించినటుంటి స్థానం లో నిలచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మాదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.

 

భారతదేశం నౌకా దళం చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ప్రశంసాయోగ్యం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1926411) సందర్శకుల సూచీ సంఖ్య : : 237