ప్రధాన మంత్రి కార్యాలయం

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 09 MAY 2023 10:22PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నాను. వీర సన్మానాల ను అందుకొన్నవారి ని చూస్తే గర్వం గా ఉంది. వారి ధైర్యం మరియు సాహసాలు మనకు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1923084) Visitor Counter : 111