ప్రధాన మంత్రి కార్యాలయం

ఆరా లో పవర్ గ్రిడ్ సబ్ స్టేశన్విస్తరణ కు శంకుస్థాపన ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చుతుంది: ప్రధానమంత్రి

Posted On: 09 MAY 2023 9:57PM by PIB Hyderabad

బిహార్ లోని ఆరా లో పావర్ గ్రిడ్ సబ్-స్టేశన్ యొక్క విస్తరణ పనుల కు శంకుస్థాపన జరగడం తో, బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లాల ప్రజల జీవనం సులభతరం గా మారిపోతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

విద్యుత్తు, నవీన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కె. సింహ్ ట్వీట్ లు కొన్నింటి కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘శక్తి రంగం లో ఈ విస్తరణ ద్వారా పరిశ్రమ ల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన యే కాక అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈ చర్య బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లా ల యొక్క ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చగలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1923079) Visitor Counter : 115