ప్రధాన మంత్రి కార్యాలయం

బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 05 MAY 2023 10:43AM by PIB Hyderabad

   బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“బుద్ధపూర్ణిమ సందర్భంగా మీకందరికీ నా శుభాకాంక్షలు. బుద్ధ భగవానుని ఆదర్శాలు సదా మనను ఉత్తేజితుల్ని చేయడంతోపాటు వెలుగుబాట చూపుతూనే ఉంటాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1922255) Visitor Counter : 150