ప్రధాన మంత్రి కార్యాలయం
గ్యాస్ లీక్ కారణం గా లుధియానా లో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు
प्रविष्टि तिथि:
01 MAY 2023 12:26PM by PIB Hyderabad
లుధియానా లో గ్యాస్ లీక్ అయిన కారణం గా జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కోసం మరియు గాయపడ్డ వారి కోసం పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,
‘‘గ్యాస్ లీక్ అయిన కారణం గా లుధియానా లో జరిగిన విషాదం పట్ల ప్రధాన మంత్రి శ్రీ @narendramodi దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ, ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
***
DS
(रिलीज़ आईडी: 1921112)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam