ప్రధాన మంత్రి కార్యాలయం

భివండీ లో జరిగిన దుర్ఘటన పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

మృతుల కు మరియు క్షతగాత్రు లకుపరిహారాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు

Posted On: 01 MAY 2023 12:29PM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని భివండీ లో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,

 

  • మహారాష్ట్ర లోని భివండీ లో జరిగిన దుర్ఘటన గురించి తెలిసి బాధ పడ్డాను. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు కావాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు పరిహారం గా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

 

***

DS



(Release ID: 1921110) Visitor Counter : 197