ప్రధాన మంత్రి కార్యాలయం
పౌరులలో అవగాహన కల్పన దిశగా న్యాయసేవా శిబిరాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న జార్బోమ్ గామ్లిన్ లా కళాశాల విద్యార్థుల కృషికి ప్రధాని ప్రశంస
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2023 8:54AM by PIB Hyderabad
సకాలంలో న్యాయం పొందేలా పౌరులలో అవగాహన కల్పన దిశగా న్యాయసేవా శిబిరాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న జార్బోమ్ గామ్లిన్ లా కళాశాల విద్యార్థుల కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ అంశంపై కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ట్వీట్కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“చట్టంతోపాటు ప్రజలకుగల చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై వారిలో అవగాహన పెంచేందుకు చేపట్టిన ఇటువంటి ప్రయత్నాలు నిజంగా అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1920994)
సందర్శకుల సూచీ సంఖ్య : : 215
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam