ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ లోని టోంక్ లో సాంసద్ రసోయి కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
28 APR 2023 10:17AM by PIB Hyderabad
రాజస్థాన్ లోని టోంక్ లో అమలవుతున్న సాంసద్ రసోయి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
టోంక్- సవాయి మాధోపుర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ సుఖ్ బీర్ సింహ్ జౌన్ పురియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రశంసనీయమైనటువంటి ప్రయాస ఇది. టోంక్ లో అమలవుతున్న సాంసద్ రసోయి అనేటటువంటి ఈ కార్యక్రమం పేదల కు, అన్నార్తుల కు చాలా సహాయకారి గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1920599)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam