ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తొలి వందే భారత్ రైలు కు స్వాగతం పలికిన త్రిశూర్ ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 APR 2023 1:33PM by PIB Hyderabad

కేరళ లో తొలి వందే భారత్ రైలు కు త్రిశూర్ ప్రజలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

రేల్ వే ల మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భళీ త్రిశూర్’’

"ഗംഭീര തൃശൂ!" అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS


(रिलीज़ आईडी: 1919856) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada