ప్రధాన మంత్రి కార్యాలయం
తొలి వందే భారత్ రైలు కు స్వాగతం పలికిన త్రిశూర్ ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 APR 2023 1:33PM by PIB Hyderabad
కేరళ లో తొలి వందే భారత్ రైలు కు త్రిశూర్ ప్రజలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.
రేల్ వే ల మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘భళీ త్రిశూర్’’
"ഗംഭീര തൃശൂർ!" అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1919856)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada