ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ ముఖ్యాంశాల పై ఏర్పాటైన ప్రదర్శనను ప్రశంసించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2023 11:47AM by PIB Hyderabad
‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు ప్రధాన అంశాల ను కళ్ళ కు కట్టేటటువంటి సృజనాత్మకమైన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
వడోదర పార్లమెంట్ సభ్యురాలు రంజన భట్ట్ గారి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘సృజనశీలమైనటువంటి ప్రయాస.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(రిలీజ్ ఐడి: 1919149)
సందర్శకుల సూచీ సంఖ్య : : 176
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam