ప్రధాన మంత్రి కార్యాలయం

తూతీకొరీన్ఓడరేవు లో మొక్కల సాగు కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 23 APR 2023 10:18AM by PIB Hyderabad

తూతీకొరీన్‌ ఓడరేవు లో మొక్కల సాగు కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఓడరేవు లు, నౌకాయానం, జలమార్గ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒపిఎస్ డబ్ల్యు) ద్వారా 2022 వ సంవత్సరం లో తూతీకొరీన్‌ ఓడరేవు లో 10 వేల మొక్కల ను నాటడం జరిగింది. ఆ మొక్కలు ప్రస్తుతం వృక్షాలు గా ఎదుగుతూ, రాబోయే తరాల కు లాభసాటి గా ఉండగలవు.

 

ఎమ్ఒపిఎస్ డబ్ల్యు ట్వీట్‌ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

పర్యావరణ పరిరక్షణ దిశ లో ఈ పవిత్రమైనటువంటి మరియు దూదరర్శి ప్రయాస కు గాను @vocpa_tuticorin కు చాలా చాలా అభినందన లు.అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

****

DS/ST



(Release ID: 1919024) Visitor Counter : 164