ప్రధాన మంత్రి కార్యాలయం
యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో ప్రధాన మంత్రి భేటీ
Posted On:
19 APR 2023 7:50PM by PIB Hyderabad
ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తో భేటీ అయ్యారు.
యాపిల్ సీ ఈ వో టిమ్ కుక్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ప్రధాని ఇలా అన్నారు:
"మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది @tim_cook! వివిధ అంశాల మీద పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటం, భారత్ లో సాగుతున్న టెక్నాలజీ పరమైన మార్పులను ప్రస్తావించటం ఆనందంగా ఉంది.”
***
DS/SH
(Release ID: 1918123)
Visitor Counter : 180
Read this release in:
Bengali
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam