ప్రధాన మంత్రి కార్యాలయం

కోల్‌కతాలో హుగ్లీ నది దిగువన మెట్రో రైలు ప్రయోగాత్మక ప్రయాణంపై ప్రధానమంత్రి హర్షం

Posted On: 15 APR 2023 9:37AM by PIB Hyderabad

   కోల్‌కతాలో హుగ్లీ నది దిగువన మెట్రో రైలును ప్రయోగాత్మకంగా నడపడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“కోల్‌కతా నగరవాసులకు ఇదో శుభవార్త. భారతదేశంలో ప్రజా రవాణాకు ఇదొక ప్రోత్సాహక మేలిమలుపు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1917062) Visitor Counter : 131