ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బొహాగ్‌ బిహు సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 14 APR 2023 10:19AM by PIB Hyderabad

   బొహాగ్‌ బిహు పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండైన ప్రేమాభిమానాలు చూపే అస్సాం ప్రజల మధ్య ఈ పండుగ వేడుకలలో పాల్గొనడానికి ఆ రాష్ట్రంలో ఉండి ఉంటే బాగుండేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“మీరంతా అమితానందంతో బొహాగ్‌ బిహు వేడుకలను నిర్వహించుకోండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****

DS/ST


(रिलीज़ आईडी: 1916604) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam