ప్రధాన మంత్రి కార్యాలయం
బొహాగ్ బిహు సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
14 APR 2023 10:19AM by PIB Hyderabad
బొహాగ్ బిహు పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండైన ప్రేమాభిమానాలు చూపే అస్సాం ప్రజల మధ్య ఈ పండుగ వేడుకలలో పాల్గొనడానికి ఆ రాష్ట్రంలో ఉండి ఉంటే బాగుండేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ద్వారా పంపిన సందేశంలో:
“మీరంతా అమితానందంతో బొహాగ్ బిహు వేడుకలను నిర్వహించుకోండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1916604)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam