ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రజలు వాణిజ్యంలో విశేష ప్రతిభ.. సామర్థ్యాలను చాటుతున్నారు: ప్రధానమంత్రి
Posted On:
14 APR 2023 9:27AM by PIB Hyderabad
భారతీయులు వాణిజ్యంలో తమ ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా చాటుకుంటున్నారని ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన దేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 770 బిలియన్ డాలర్ల ఎగుమతులతో కొత్త రికార్డు సృష్టించిందని పేర్కొంటూ కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భారతీయులు వాణిజ్యంలో తమదైన ప్రతిభను, సామర్థ్యాన్ని విశేషంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఎంతో విశ్వాసంతో, ఉత్సాహంతో భారత్వైపు చూస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1916220
***
DS/ST
(Release ID: 1916599)
Visitor Counter : 149
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam