ప్రధాన మంత్రి కార్యాలయం
ఈశాన్యం ప్రగతిపై విశేషాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2023 8:44AM by PIB Hyderabad
ఈశాన్య భారతంలో తొమ్మిదేళ్లుగా సాగిన ప్రగతి పయనానికి సంబంధించిన విశేషాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఈశాన్య భారతంలో ప్రగతి పరివర్తనపై ఇదొక ఆసక్తికర అంశాల సమాహారం. ఈ పయనంలో భాగంగా ఆ ప్రాంతం తన సంపూర్ణ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1916593)
సందర్శకుల సూచీ సంఖ్య : : 189
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam