ప్రధాన మంత్రి కార్యాలయం

సికందరాబాద్మరియు తిరుపతి ల మధ్య రాకపోక లు జరిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో మరీ ముఖ్యం గాఆధ్యాత్మిక  పర్యటన కు ప్రయోజనం కలగడం తోపాటు ఆర్థిక వృద్ధి కి ప్రోత్సాహం కూడా లభిస్తుంది:ప్రధాన మంత్రి

Posted On: 07 APR 2023 11:10AM by PIB Hyderabad

వందే భారత్ ఎక్స్ ప్రెస్ గర్వాని కి, హాయి కి మరియు కనెక్టివిటీ కి మారు పేరు గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.


సికందరాబాద్ మరియు తిరుపతి ల మధ్య రాకపోకల ను జరిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ఆకుపచ్చటి జెండా ను చూపెట్టి ఆ రైలు ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంబంధించి సంస్కృతి మరియు పర్యటన శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ,

 

‘‘వందే భారత్ ఎక్స్ ప్రెస్ గర్వాని కి, సౌకర్యానికి మరియు కనెక్టివిటీ కి సమానార్థకం గా ఉంది. సికందరాబాద్ మరియు తిరుపతి ల మధ్య రాకపోకల ను జరుపుతూ ఉండేటటువంటి ఈ రైలు తో పర్యటన రంగానికి ప్రయోజనం చేకూరుతుంది, ఈ రైలు వల్ల మరీ ముఖ్యం గా ఆధ్యాత్మికత్వం ప్రధానం గా ఉండేటటువంటి పర్యటనల కు మేలు జరుగుతుంది. ఈ రైలు వల్ల ఆర్థిక వృద్ధి కి కూడా ప్రోత్సాహం లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 


***


DS/TS



(Release ID: 1914665) Visitor Counter : 171