ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సముద్ర సంబంధి జగతి లో భారతదేశంసాధించిన ప్రగతి కి దోహదపడిన వ్యక్తులందరిని నేశనల్ మేరిటైమ్ డే నాడుస్మరించుకొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2023 2:28PM by PIB Hyderabad

నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధి ని సాధించాలి అనేటటువంటి భారతదేశం యొక్క నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నేశనల్ మేరిటైమ్ డే సందర్భం లో పునరుద్ఘాటించారు.

నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనొవాల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘భారతదేశం లో ఒక సమృద్ధమైనటువంటి సముద్ర సంబంధి వారసత్వం ఉన్నందుకు మనం ధన్యులం, మనం దానిని చూసుకొని ఎంతగానో గర్వ పడుతున్నాం. నేశనల్ మేరిటైమ్ డే సందర్భం లో, మనం సముద్ర సంబంధి జగతి లో భారతదేశం సాధించిన ప్రగతి కి తోడ్పాటు ను అందించిన వారందరిని గుర్తు కు తెచ్చుకొందాం; మరి నౌకాశ్రయాలు నాయకత్వం వహించేటటువంటి అభివృద్ధి ని సాధించడానికి గాను మన నిబద్ధత ను మనం పునరుద్ఘాటించుదాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. center>

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1913917) సందర్శకుల సూచీ సంఖ్య : : 222