ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభనియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటుచేసుకోవడాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2023 10:57AM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభ నియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పరిణామం సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసిస్తున్న ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది అని ఆయన అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘సరిహద్దు ప్రాంతాల లో ఒక స్వాగతించదగినటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది, అది సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసించే ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/ST
(రిలీజ్ ఐడి: 1913881)
సందర్శకుల సూచీ సంఖ్య : : 208
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam