ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభనియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటుచేసుకోవడాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 APR 2023 10:57AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభ నియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పరిణామం సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసిస్తున్న ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది అని ఆయన అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘సరిహద్దు ప్రాంతాల లో ఒక స్వాగతించదగినటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది, అది సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసించే ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1913881) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam