ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాధవ్ పుర్ మేళా లో ప్రతిబింబించినగుజరాత్ మరియు దేశ ఈశాన్య ప్రాంతాల ఏకరూపత ను గురించి ప్రముఖం గా ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 APR 2023 11:15AM by PIB Hyderabad

గుజరాత్ కు మరియు దేశ ఈశాన్య ప్రాంతాల కు మధ్య గల ఘనమైనటువంటి సాంస్కృతిక పరమైన ఏకరూపత ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటిస్తూ, మరి దీని కి గాను ఖ్యాతి మాధవ్ పుర్ మేళా కు దక్కుతుందన్నారు.

మాధవ్ పుర్ మేళా ను గురించి అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘గుజరాత్ కు మరియు దేశ ఈశాన్య ప్రాంతాల కు మధ్య ఘనమైనటువంటి సాంస్కృతిక పరమైన ఏకరూపత నెలకొన్నది. దీనిని మాధవ్ పుర్ మేళా కళ్లకు కట్టింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1913876) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam