ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండోర్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2023 7:21PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్లోని ఇండోర్ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారం ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సమాచారంలో:
“ఇండోర్లో ఇవాళ్టి దురదృష్టకర సంఘటనలో మరణించినవారి కుటుంబాలకు చేయూతగా ప్రధానమంత్రి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం ప్రకటించారు: PM @narendramodi” అని తెలియజేసింది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1912373)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam