ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండోర్‌ దుర్ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 30 MAR 2023 7:21PM by PIB Hyderabad

   ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి పరిహారం ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సమాచారంలో:

 “ఇండోర్‌లో ఇవాళ్టి దురదృష్టకర సంఘటనలో మరణించినవారి కుటుంబాలకు చేయూతగా ప్రధానమంత్రి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఆర్థిక సహాయం ప్రకటించారు: PM @narendramodi” అని తెలియజేసింది.

***

DS/SH



(Release ID: 1912373) Visitor Counter : 148