ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎం మత్స్య సంపద యోజనను సద్వినియోగం చేసుకున్న సిర్సా రైతులకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 19 MAR 2023 8:46PM by PIB Hyderabad

పిఎం మత్స్య సంపద యోజన వలన కలిగే ఫలితాలను సద్వినియోగం చేసుకున్న సిర్సా రైతులను ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ అభినందించారు.  ఈ కృషి మహిళాసాధికారతకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.

స్థానిక రైతుళు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ఉపయోగించుకొని లబ్ధిపొందిన తీరుమీద సిర్సా పార్లమెంట్ సభ్యురాలు సునీతా దుగ్గల్ చేసిన ట్వీట్ కు ప్రధాని స్పందించారు.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు : 

"सिरसा में हमारे किसान भाई-बहनों का यह प्रयास जहां पीएम मत्स्य संपदा योजना के फायदों को सामने लाता हैवहीं यह महिला सशक्तिकरण का भी एक प्रतीक है।"

 

***

DS



(Release ID: 1908657) Visitor Counter : 130