ప్రధాన మంత్రి కార్యాలయం

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం

Posted On: 17 MAR 2023 8:07PM by PIB Hyderabad

సికింద్రాబాద్  లోని స్వప్నలోక్  కాంప్లెక్స్  లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ  

‘‘సికింద్రాబాద్  లోని స్వప్నలోక్  కాంప్లెక్స్  లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధించింది. బాధిత కుటుంబాలన్నింటికీ సానుభూతి ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొంది.

 

***

DS/TS

 



(Release ID: 1908299) Visitor Counter : 152