ప్రధాన మంత్రి కార్యాలయం

మతువా మహా మేళా ను సందర్శించవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 17 MAR 2023 9:35AM by PIB Hyderabad

మతువా మహా మేళా ను పెద్ద సంఖ్య లో సందర్శించవలసింది అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దయ మరియు సేవ ల మార్గాన్ని చూపించినందుకు గాను శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ కి ప్రధాన మంత్రి నమస్సులను అర్పించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ శాంతను ఠాకుర్ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఒక ట్వీట్ లో -

 

#MatuaMahaMela 2023 ఒక ముఖ్యమైన కార్యక్రమం.. ఇది మతువా సముదాయం యొక్క చైతన్యభరితం అయినటువంటి సంస్కృతి ని చాటిచెప్తుంది. ఈ మేళా ను ప్రజలు ఎక్కువ లో ఎక్కువ సంఖ్య లో సందర్శించవలసింది గా వారి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయ మరియు సేవ ల యొక్క మార్గాన్ని చూపించినందుకు గాను శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ కి మానవాళి సదా రుణపడి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

"এক অত্যন্ত গুরুত্বপূর্ন অনুষ্ঠান হল #MatuaMahaMela2023, যেটি মতুয়া সম্প্রদায়ের স্পন্দমান সংস্কৃতিকে তুলে ধরে। আরো অনেকেই এই মেলা দেখুন, এই আমার অনুরোধ। দয়া সেবার পথ দেখানোর জন্য ঠাকুর শ্রীশ্রী হরিচাঁদ জীর প্রতি মানবজাতি চিরঋণী হয়ে থাকবে।"

 

 

***

DS/AK

 

 



(Release ID: 1908002) Visitor Counter : 116