ప్రధాన మంత్రి కార్యాలయం
పేద ప్రజల జీవితానికి రక్షణ ఆయుష్మాన్ యోజన
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2023 8:36PM by PIB Hyderabad
పిఎం ఆయుష్మాన్ భారత్ పథకం, ఇతర చర్యలు ప్రజలకు సరసమైన ధరల్లో ఆరోగ్య సంరక్షణ తీసుకువచ్చిన ప్రభావంపై ఎంపి శ్రీ శంకర్ లల్వానీ చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ
‘‘ఆయుష్మాన్ భారత్ యోజన పేదలైన మన సోదర సోదరీమణుల జీవితాలను ఎలా కాపాడుతోందనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’ అని ట్వీట్ చేశారు.
*****
DS/SK
(రిలీజ్ ఐడి: 1907448)
సందర్శకుల సూచీ సంఖ్య : : 211
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam