ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి తో సమావేశమైన లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి.మిశ్రా
Posted On:
13 MAR 2023 6:13PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి. మిశ్రా న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి. మిశ్రా సమావేశమయ్యారు.’’ అని తెలియ జేసింది.
(Release ID: 1906750)
Visitor Counter : 204
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam