ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో సమావేశమైన లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి.మిశ్రా

Posted On: 13 MAR 2023 6:13PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి. మిశ్రా న్యూ ఢిల్లీ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో లద్దాఖ్ లెఫ్ టెనంట్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్ డ్) శ్రీ బి.డి. మిశ్రా సమావేశమయ్యారు.’’ అని తెలియ జేసింది.



(Release ID: 1906750) Visitor Counter : 180