ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయిదేసాయి కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 28 FEB 2023 10:01AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. భారతదేశం యొక్క స్వాతంత్య్ర సమరాని కి శ్రీ మొరార్ జీభాయి దేసాయి అందించినటువంటి తోడ్పాటు ను, అలాగే ఒక గొప్ప పరిపాలనవేత్త గా కూడాను ఆయన ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

మన పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఇదే శ్రద్ధాంజలి. భారతదేశ స్వాతంత్య్ర సమరాని కి ఆయన అందించిన తోడ్పాటు కు గాను మరియు ఒక విశిష్ట పరిపాలనవేత్త గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతున్నది. అత్యవసర పరిస్థితి ని ప్రతిఘటించడం లోను, అత్యవసర పరిస్థితి అనంతర కాలం లో దేశాని కి సారథ్యాన్ని వహించడం లోను ఆయన పోషించినటువంటి పాత్ర ఆదర్శప్రాయమైనటువంటివిగా ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 



(Release ID: 1902974) Visitor Counter : 94