ప్రధాన మంత్రి కార్యాలయం

సికింద్రాబాద్‌లో 200 ఏళ్లనాటి వారసత్వ బావి పునరుద్ధరణపై జోనల్‌ రైల్వే శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రధాని ప్రశంస

Posted On: 26 FEB 2023 10:41AM by PIB Hyderabad

   సికింద్రాబాద్‌లోని జోనల్‌ రైల్వే శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ పరిధిలోగల 200 ఏళ్లనాటి వారసత్వ బావిని పునరుద్ధరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కాగా, ఈ కార్యక్రమంతోపాటు ఆ బావిచుట్టూ వాననీటి సంరక్షణ కోసం ఇన్‌స్టిట్యూట్‌ అధికారులు ఇంకుడు గుంతలు కూడా తవ్వించారు. దీనిపై రైల్వేశాఖ మంత్రి ట్వీట్‌కు ప్రతిస్పందనగా-

ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ ద్వారా:

“ఇది ఎంతో అభినందించదగిన కృషి” అని పేర్కొన్నారు.

******

DS/ST



(Release ID: 1902540) Visitor Counter : 142