ప్రధాన మంత్రి కార్యాలయం
అందరు ‘శ్రీ అన్నాన్ని’ వారి జీవనం లో అంగీకరించాలంటూ విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2023 1:12PM by PIB Hyderabad
జరోధా వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ నితిన్ కామథ్ తాను తన భోజనం లో చిరుధాన్యాల ను చేర్చుకొన్నట్లు సూచిస్తూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరమిచ్చారు.
శ్రీ నితిన్ కామథ్ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఈ వార్త ను చదవడంతో బాగుంది అనిపించింది. రండి, మనమందరం ‘శ్రీ అన్నాన్ని’ మన జీవనం లో ఒక భాగం గా చేసుకొందాం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1899609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 212
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam