ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ముకశ్మీర్‌లో ఖేలో ఇండియా జాతీయ శీతాకాల క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 11 FEB 2023 9:56AM by PIB Hyderabad

   మ్ముకశ్మీర్‌లో ఖేలో ఇండియా జాతీయ శీతాకాల క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రీడలపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న 3వ ఖేలో ఇండియా జాతీయ శీతాకాల క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు. గుల్మార్గ్‌లోని సుందర నందన పరిసరాల నడుమ ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ ఆటల వేడుకతో జమ్ముకశ్మీర్‌లో క్రీడా సంస్కృతికి ఊపు లభిస్తుంది” అని  ప్రధానమంత్రి పేర్కొన్నారు.

******

DS/ST



(Release ID: 1898456) Visitor Counter : 161