ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ లోపోలీ మెలో వ్రాసిన ‘ఎ డే ఇన్ ద పార్లమెంట్ ఎండ్ పిఎమ్ఒ’ వ్యాసాన్నిశేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 09 FEB 2023 11:38AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన శ్రీ లోపోలీ మెలో ‘ఎ డే ఇన్ ద పార్లమెంట్ ఎండ్ పిఎమ్ఒ’ (పార్లమెంట్ లో మరియు పిఎమ్ ఒ లో ఒక రోజు) శీర్షిక తో వ్రాసినటువంటి వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిడ్ లా ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీని ద్వారా తనకు మేధావి యువజనుల ను కలుసుకొనే అవకాశం లభించింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన శ్రీ లోపోలీ మెలో యొక్క స్వీయ కథనాన్ని చదివారంటే గనక మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ తరహా కార్యక్రమాని కి నాయకత్వాన్ని వహించినందుకు స్పీకర్ ఓమ్ బిడ్ లా గారి ని నేను కొనియాడదలచాను. ప్రతిభావంతులైన యువజనుల తో భేటీ అయ్యే అవకాశాన్ని ఆయన నాకు ప్రసాదించారు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1897648) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam