ప్రధాన మంత్రి కార్యాలయం

నూట ఏభై కి పైగా చిరుధాన్యాల విత్తనాలరకాల ను భద్రపరచిన లహరీ బాయి గారి ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 09 FEB 2023 9:52AM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని డిండౌరీ నివాసి 27 ఏళ్ళ వయస్సు కలిగిన ఆదివాసి మహిళ లహరీ బాయి గారు చిరుధాన్యాల కు బ్రాండ్ ఏంబాసడర్ గా మారినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. ఆమె 150 కి పైగా చిరుధాన్యాల విత్తనాల రకాల ను భద్రపరచారు.

 

డీడీ న్యూజ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

 

‘‘లహరీ బాయి గారి ని చూసి గర్వపడుతున్నాను, ఆమె ‘శ్రీ అన్నం’ పట్ల ప్రశంసాయోగ్యం అయినటువంటి ఉత్సుకత ను చాటారు. ఆమె యొక్క ప్రయాస లు మరెంతో మంది కి ప్రేరణ ను ఇస్తాయి.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST



(Release ID: 1897647) Visitor Counter : 186