ప్రధాన మంత్రి కార్యాలయం

మూడోగ్రామీ ని గెలిచినందుకు గాను శ్రీ రికీ కేజ్ కు అభినందనల ను తెలిపిన ప్ర‌ధానమంత్రి

Posted On: 06 FEB 2023 9:33PM by PIB Hyderabad

మూడో గ్రామీ పురస్కారాన్ని గెలిచినందుకు సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మరొక కార్యసిద్ధి కి గాను @rickykej కు ఇవే అభినందన లు. మీ రాబోయే ప్రయాసల కు గాను శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1896943) Visitor Counter : 178