ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
25 JAN 2023 11:49AM by PIB Hyderabad
జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. ‘ఓటింగ్ మన కర్తవ్యం-నేను తప్పక ఓటు వేస్తాను’ అన్నది ఈ ఏడాది ఇతివృత్తం. ఆ మేరకు మనమంతా సమష్టిగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములమై ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. ఈ విషయంలో ఎన్నికల సంఘం కృషని కూడా మనసారా అభినందిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
(Release ID: 1893610)
Visitor Counter : 231
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam