ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఎగ్జామ్ వారియర్స్’ ఇప్పుడు 13 భాషల్లో లభ్యం

Posted On: 21 JAN 2023 7:08PM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్ష సంబంధిత స‌మ‌స్య‌ల‌పై ర‌చించిన “ప‌రీక్ష యోధులు” (ఎగ్జామ్‌ వారియర్స్‌) పుస్తకం ఇప్పుడు 13 భాష‌ల్లో లభ్యమవుతోంది.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ప్రధాని పంపిన సందేశంలో:

“#ExamWarriors పుస్తకం 13 భాషల్లో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది…

అందరికీ పఠన శుభాకాంక్షలు” అని అందులో పేర్కొన్నారు.



(Release ID: 1892797) Visitor Counter : 188