ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఎగ్జామ్ వారియర్స్’ ఇప్పుడు 13 భాషల్లో లభ్యం

प्रविष्टि तिथि: 21 JAN 2023 7:08PM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్ష సంబంధిత స‌మ‌స్య‌ల‌పై ర‌చించిన “ప‌రీక్ష యోధులు” (ఎగ్జామ్‌ వారియర్స్‌) పుస్తకం ఇప్పుడు 13 భాష‌ల్లో లభ్యమవుతోంది.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ప్రధాని పంపిన సందేశంలో:

“#ExamWarriors పుస్తకం 13 భాషల్లో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది…

అందరికీ పఠన శుభాకాంక్షలు” అని అందులో పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1892797) आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , हिन्दी , Assamese , Odia , Tamil , Urdu , English , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam