ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఎగ్జామ్ వారియర్స్’ ఇప్పుడు 13 భాషల్లో లభ్యం
నాడు పోస్టు చేయడమైనది:
21 JAN 2023 7:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్ష సంబంధిత సమస్యలపై రచించిన “పరీక్ష యోధులు” (ఎగ్జామ్ వారియర్స్) పుస్తకం ఇప్పుడు 13 భాషల్లో లభ్యమవుతోంది.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ప్రధాని పంపిన సందేశంలో:
“#ExamWarriors పుస్తకం 13 భాషల్లో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది…
అందరికీ పఠన శుభాకాంక్షలు” అని అందులో పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1892797)
సందర్శకుల సూచీ సంఖ్య : : 261
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
हिन्दी
,
Assamese
,
Odia
,
Tamil
,
Urdu
,
English
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam