ప్రధాన మంత్రి కార్యాలయం

ఆశిష్ చందోర్కర్ నుంచి “బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ” పుస్తక ప్రతిని స్వీకరించిన ప్రధానమంత్రి

Posted On: 11 JAN 2023 6:46PM by PIB Hyderabad

   భారతదేశం టీకాల కార్యక్రమంలో సాధించిన విజయంపై “బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ” పేరిట ఆశిష్ చందోర్కర్ రాసిన పుస్తకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు.

ఈ మేరకు ఆశిష్‌ చందోర్కర్‌ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   “టీకాల కార్యక్రమంలో భారతదేశం సాధించిన పురోగతిని వివరిస్తూ మీరు రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం చాలా సంతోషం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1890594) Visitor Counter : 115