ప్రధాన మంత్రి కార్యాలయం
ఆశిష్ చందోర్కర్ నుంచి “బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ” పుస్తక ప్రతిని స్వీకరించిన ప్రధానమంత్రి
Posted On:
11 JAN 2023 6:46PM by PIB Hyderabad
భారతదేశం టీకాల కార్యక్రమంలో సాధించిన విజయంపై “బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ” పేరిట ఆశిష్ చందోర్కర్ రాసిన పుస్తకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు.
ఈ మేరకు ఆశిష్ చందోర్కర్ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“టీకాల కార్యక్రమంలో భారతదేశం సాధించిన పురోగతిని వివరిస్తూ మీరు రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం చాలా సంతోషం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1890594)
Visitor Counter : 115
Read this release in:
Malayalam
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada