ప్రధాన మంత్రి కార్యాలయం

నెహ్ రూ మెమోరియల్ మ్యూజియమ్ ఎండ్లైబ్రరీ సొసైటీ యొక్క వార్షిక సాధారణ సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

Posted On: 02 JAN 2023 9:33PM by PIB Hyderabad

నెహ్ రూ రూ మెమోరియల్ మ్యూజియమ్ ఎండ్ లైబ్రరీ (ఎన్ఎమ్ఎమ్ఎల్) సొసైటీ యొక్క వార్షిక సాధారణ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సమావేశం సాగిన క్రమం లో పరిశోధన ను, యువత లో పాండిత్యాన్ని ప్రోత్సహించడం తో పాటుగా చరిత్ర ను మరింత ఆసక్తిదాయకం గా మలచడం పై శ్రద్ధ వహించాలంటూ ఆయన నొక్కిచెప్పారు. ప్రధాన మంత్రి-సంగ్రహాలయ అంటే యువతీ యువకుల లో మరింత లోకప్రియత్వం అలవడేటట్లుగా తీర్చిదిద్దే ఉపాయాలపైన కూడా ప్రధాన మంత్రి చర్చించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఎన్ఎమ్ఎమ్ఎల్ సొసైటీ తాలూకు వార్షిక సాధారణ సమావేశాని కి అధ్యక్షత వహించాను. పరిశోధన ను, యువత లో పాండిత్యాన్ని ప్రోత్సహించడం మరియు చరిత్ర ను మరింత ఆసక్తిదాయకం గా మలచడం పై శ్రద్ధ తీసుకోవాలని స్పష్టంచేశఆను. ప్రధాన మంత్రి-సంగ్రహాలయ యువత లో మరింత ఆదరణ కు పాత్రం అయ్యేటట్లు చూడడం కోసం అనుసరించవలసిన ఉపాయాల పైన కూడా చర్చించాను.’’ అని పేర్కొన్నారు.

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1888097

*****

DS/TS

 



(Release ID: 1888301) Visitor Counter : 192